Download Now Banner

This browser does not support the video element.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన YCP కార్యకర్తలు, వచ్చే ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేసిన కాకాని

India | Aug 23, 2025
జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులోని అయన నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, జిల్లాలో ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో గెలవదని ఆయన జోస్యం చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us