Download Now Banner

This browser does not support the video element.

వర్ని: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మోస్రా లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి

Varni, Nizamabad | Sep 22, 2025
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి సూచించారు. సోమవారం 12 గంటలకు మోస్రా మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన గ్రంథాలయ ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us