Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ఘటనలో ఇద్దరు ఆత్మహత్య యత్నం రిమ్స్ కు తరలింపు

Adilabad Urban, Adilabad | Sep 13, 2025
ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన రెండు వేరువేరు ఘటనలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, 108 సిబ్బందికి రిమ్స్ కు తరలించారు. అదేవిధంగా తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్య కు యత్నించాడు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితున్ని రిమ్స్ కు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us