Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ పోర్ట్ లో మూడో ప్రమాద హెచ్చరిక జారి

India | Aug 14, 2025
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాగాలు 24 గంటలు ఇది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేస్తాయని తెలిపారు అయితే రాష్ట్రంలో ఉన్న పోర్టులతో పాటు కాకినాడ పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరో పక్క మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us