Download Now Banner

This browser does not support the video element.

మెదక్: చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Medak, Medak | Sep 6, 2025
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మండల కేంద్రంలో గణనాథుని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పూజించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుని పూజించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us