Download Now Banner

This browser does not support the video element.

మంథని: లాయర్ దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించడంతో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు మతిభ్రమించింది

Manthani, Peddapalle | Sep 3, 2025
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా పట్టపగలు నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన వామన్ రావు నాగమణి హత్య కేసును సిబిఐ కి అప్పగించడంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మతిభ్రమించిందని అందుకే ఇష్టం వచ్చినట్లు మతిస్థిమితం కోల్పోయి మంత్రి శ్రీధర్ బాబు పై మాట్లాడుతున్నారని ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చోప్పరి సదానంద అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us