కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఓ గుర్తు తెలియని కేసి కెనాల్ లో కొట్టుకొస్తున్న నేపథ్యంలో స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు కర్నూలు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని శవాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని శవం పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.