Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఫెక్ షూరిటీ కోర్టులో సమీట్ చేసిన కేసులో 17 మంది పై కేసు నమోదు 8 మంది అరెస్టు : ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

Adilabad Urban, Adilabad | Sep 13, 2025
నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసి బెయిల్ ఇప్పించడంలో కోర్టు ను సైతం మోసం చేసిన ఘటనలో 17 మందిపై కేసులు నమోదు చేయగా, 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మీడియాలో సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ నాగ్ రాజ్ ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us