Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి వెంకటాచలానికి మాజీ మంత్రి కాకాణి

India | Aug 28, 2025
వెంకటాచలం మండలంలో కనుపూరు, వడ్డీపాళెం, కసుమూరు గ్రామాలలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, పలు విషయాలు చర్చించారు. కనుపూరు గ్రామంలో పర్యటించి, ఇటీవల గాయపడిన కనుపూరు గ్రామ సర్పంచ్ నాటకం శీనయ్యను పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని గురువారం సాయంత్రం ఐదు గంటలకి కాకాణి అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us