Download Now Banner

This browser does not support the video element.

మైలవరం యువకుడు పెన్నా నదిలో గల్లంతు

Rayachoti, Annamayya | Aug 30, 2025
మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఓ యువకుడు శనివారం పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైలవరం ఎస్‌.ఐ. శ్యామ్‌సుందరరెడ్డి గాలింపు చర్యలు ప్రారంభించారు.పోలీసుల అభ్యర్థన మేరకు మైలవరం జలాశయం అధికారులు నదికి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us