సింగనమల మండల కేంద్రంలోని సోమవారం ఉదయం 10:50 నిమిషాల సమయం లో విద్యుత్ సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. ప్రధానమంత్రి సూర్య సూర్య సూరి యోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.