సెప్టెంబర్ 1 పిఆర్టియు టీఎస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ దగ్గర సిపిఎస్ కు వ్యతిరేకంగా నిర్వహించే ధర్నా గోడ పత్రికను నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ హాయ్ స్కూల్లో శనివారం 12:30 గంటల సమయంలో పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షులు వై. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.