Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: సెప్టెంబర్ 1 న ధర్నా గోడ పత్రిక ను ఆవిష్కరించిన పిఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్ రెడ్డి

Narayanpet, Narayanpet | Aug 23, 2025
సెప్టెంబర్ 1 పిఆర్టియు టీఎస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ దగ్గర సిపిఎస్ కు వ్యతిరేకంగా నిర్వహించే ధర్నా గోడ పత్రికను నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ హాయ్ స్కూల్లో శనివారం 12:30 గంటల సమయంలో పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షులు వై. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us