Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: పీకల బెట్ట గ్రామంలో పల్లెకి పోదాం కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి మరియు తాహాసిల్దార్

Mantralayam, Kurnool | Sep 6, 2025
పెద్ద కడబూరు :మండలం పీకలబెట్టలో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి నాగరాజు రావు, తహశీల్దార్ గీతా ప్రియదర్శిని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. రైల్వే గేటు ఏర్పాటుపై ఆరా తీశారు. గ్రామ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.పీకలబెట్ట గ్రామస్థులు రైల్వే గేటు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నట్లు అధికారులకు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us