కాణిపాకంస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం *యాళి వాహన సేవ* వైభవంగా వరసిద్ధి వినాయక స్వామి వారు యాళి వాహనంపై కాణిపాకం పురవీధుల్లో స్వామి వారి దర్శనమిచ్చారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఆలయ అధికారులు, యాళి వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.