సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలు ఐదు నిమిషాల సమయంలో ఇన్చార్జి మంత్రివర్యులు భరత్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రవాణా శాఖ మంత్రి తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి మంత్రులను శాలబాలతో సన్మానించారు.