Download Now Banner

This browser does not support the video element.

ములుగు: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: ఏటూరునాగారం ITDA ఏపీవో వసంతరావు

Mulug, Mulugu | Aug 25, 2025
ఏటూరునాగారం ఐటీడీఏలోని గిరిజన దర్బారులో సమర్పించిన దరఖాస్తులు పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో వసంతరావు అన్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన గిరిజన దర్బారులో మొత్తం 20 దరఖాస్తులు వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు సమర్పించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us