కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు దండుకుంటున్న అమ్ముతాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాంపల్లి, ఘట్కేసర్ లో వృద్ధుల భూములే లక్ష్యంగా చేసుకొని, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, సేల్ డిడ్ లు తయారు చేసే అక్రమంగా విక్రయిస్తూ లేని మీ మందిని అదుపులోకి తీసుకున్నారు. లాప్టాప్, నకిలీ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.