Download Now Banner

This browser does not support the video element.

దొండవాక ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యనమల దివ్య

Prathipadu, Kakinada | Sep 8, 2025
కాకినాడజిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో ప్రజా దర్భార్ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ఏదైతే ప్రజలు సమస్యలు ఎమ్మెల్యేగా తెలియజేస్తారో అవన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us