సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ ప్రాంగణంలో ఈ శనివారం నాడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దివ్యాంగుల సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు