Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: టిడిపి అధినేత నారా చంద్రబాబు మొదటిసారి సీఎం అయి 30 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా కుప్పంలో సంబరాలు

Kuppam, Chittoor | Sep 1, 2025
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 సంవత్సరాల పూర్తయిన నేపద్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us