Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: ఎమ్మెల్యే చొరవతో తొలగిన మంచినీటి కష్టాలు

India | Jul 13, 2025
మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉండేది. వేసవి వచ్చిన శీతాకాలం వచ్చిన మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతుండేవి.ఈ విషయమై ఎమ్మెల్యే స్పందించి సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎర్ర చెరువుకు నీటిని నింపేలా ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్లుగా ఎర్ర చెరువు నీటితో కళకళలాడుతుంది. మైదుకూరు మున్సిపాలిటీలో నీటి కష్టాలు తొలగిపోవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us