Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Farooqnagar, Rangareddy | Apr 25, 2024
రైలు కింద పడి షాద్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మృతిచెందిన వ్యక్తి వయస్సు గల ఓ వ్యక్తి రైలు కింద వేగంగా వచ్చి పడినట్లు చెప్పారు. మృతుడు ఎల్లో కలర్ ఫుల్ షర్టు, ఎరుపు బనియన్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు 9848090426 కు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us