Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పట్టణంలో దానిమ్మ పండ్ల బాస్కెట్‌లో నాగుపాము కలకలం, భయాందోళనకు గురైన వ్యాపారులు

Pattikonda, Kurnool | Aug 26, 2025
పత్తికొండలో వినాయక చవితి సంబరాలుమొదలయ్యాయి. ఈ సందర్భంగా పండ్లను దిగుమతిచేసిన వ్యాపారులు వాటిని సర్దుకుంటుండగా, భానుప్రసాద్ అనే తోపుడు బండి వ్యాపారి దానిమ్మ బాస్కెట్అడుగున నాగుపామును గమనించి మంగళవారం అవాక్కయ్యాడు.వెంటనే తోటి వ్యాపారులతో కలిసి పామును ప్లాస్టిక్సంచిలో వేసి దూరంగా తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు వ్యాపారులో భయాందోళన చెందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us