Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభినయ్ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యాధికారి స్వాతి లక్ష్మి

Singanamala, Anantapur | Sep 10, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభినయ కార్యక్రమంలో భాగంగా 54 మంది గర్భవతులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అనంతరం బిపి, షుగర్, వంటి పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసిన మండల వైద్యాధికారి స్వాతి లక్ష్మి. పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us