పార్వతీపురం ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద శనివారం సాయంత్రం ఓలారి రిక్షాను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో రిక్షాల ప్రయాణిస్తున్న ఓ మహిళ తన పాపతోపాటు గాయాల పాలయ్యింది. ఇక్కడ రోడ్లో గోధులతో పాటు నిత్యం భారీ వాహనాల రాకపోకలు ట్రాఫిక్ వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.