Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ ముందు యూరియా కావాలంటూ రైతుల ధర్నా

Nagarkurnool, Nagarkurnool | Sep 13, 2025
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ ముందు యూరియా కావాలంటూ రైతులు ధర్నా నిర్వహించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం సింగిల్ విండో గోదాం వద్దకు రాగా తక్కువ మొత్తంలో పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహంతో ప్రధాన రహదారి పైకి వచ్చి ధర్నా నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us