Download Now Banner

This browser does not support the video element.

నేపాల్ లో చిక్కుకున్న కాకినాడ మహిళలు క్షేమంగా రప్పిస్తామని మంత్రి లోకేష్ హామీ

India | Sep 10, 2025
ఆంధ్రప్రదేశ్కు చెందిన 38 మంది యాత్రికులు నేపాల్లో చిక్కుకున్నారు వీరిలో కాకినాడకు చెందిన దాట్ల రోజా రాణి బుద్ధరాజు సరళ ఉన్నారు తమ వారి వివరాలను బుద్ధరాజు సత్యనారాయణరాజు వెల్లడించారు ఈ విషయంపై ఆయన మంత్రి లోకేష్ తో మాట్లాడారు. లోకేష్ స్పందించి వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us