Download Now Banner

This browser does not support the video element.

మెదక్: గౌరవ వేదన మాకొద్దు ఫిక్స్ వేతనం కావాలి సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తల ధసCITU నేత నర్సమ్మ

Medak, Medak | Aug 25, 2025
కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18000/- లుగా నిర్ణయించాలి. CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా --ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 18000/- ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు సిఐటియు కోశాధికారి నరసమ్మ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు .
Read More News
T & CPrivacy PolicyContact Us