Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: కల్లూరు అర్బన్ సుందరయ్య సర్కిల్ వద్ద గుంతకల్లు MLA గుమ్మనూరు జయరాం క్షమాపణ చెప్పాలని, CiTU ఆధ్వర్యంలో నిరసన

India | Sep 4, 2025
కర్నూలు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ సుందరయ్య సర్కిల్ వద్ద CITU నిరసన కార్యక్రమం జరిగింది. ఖబర్దార్ జయరాం అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధిగా తగిన నడవడిక పాటించకపోతే తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us