Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యుఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురయినడంతో బిఆర్ఎస్వీ నాయకులు ఆ పాఠశాల ఎదుట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ఇరువురికి మధ్య స్వల్ప వ్యాగ్ వివాదం జరిగింది. వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడారు.