Download Now Banner

This browser does not support the video element.

రామగిరి సమీపాన ద్విచక్ర వాహనం ను ఢీకొన్న ఆటో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Sep 10, 2025
శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి సమీపాన బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మంజునాథ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. పేరూరు నుండి రామగిరి కి ద్విచక్ర వాహనంలో వస్తుండగా రామగిరి ఊరు బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us