Download Now Banner

This browser does not support the video element.

ఎస్ఆర్ఐటి కాలేజ్ సమీపాన ద్విచక్ర వాహనంను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Sep 10, 2025
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఎస్ఆర్ఐటి కాలేజ్ సమీపాన బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన మాధవయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం టౌన్ నుండి కొర్రపాడు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎస్ఆర్ఐటి కాలేజ్ సమీపన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us