Download Now Banner

This browser does not support the video element.

డయేరియా బాధితుల సంఖ్య 100కు పెరిగింది: బాబురావు

India | Sep 11, 2025
విజయవాడలో డయేరియా కారణంగా 100 మంది ఆసుపత్రి పాలయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్. బాబురావు అన్నారు. గురువారం న్యూ రాజరాజేశ్వరిపేటలోని బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాధితుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ సమస్య విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us