Download Now Banner

This browser does not support the video element.

మునిపల్లి: కంకోల్‌ టోల్‌ ప్లాజా వద్ద కర్ణాటక బస్సులో ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

Munpalle, Sangareddy | Aug 21, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద గురువారం తనిఖీలు చేపట్టగా అందులో భాగంగా కర్ణాటక బీదర్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కర్ణాటక బస్సులో 440 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్న కరీంనగర్ కు చెందిన తాజ్ మహమ్మద్ ను ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us