Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో డ్రైనేజీ పైపు బ్లాక్ కావడంతో మరమ్మత్తులు చేయించిన కౌన్సిలర్ మల్లికార్జున

India | Sep 22, 2025
తాడిపత్రి పట్టణంలోని 30 వార్డులో ఉన్న భగత్ సింగ్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైను బ్లాక్ అయ్యి బయటకు మురుగునీరు బయటకు వస్తోంది దీంతో మరమ్మతులు చేపట్టారు. మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్వాసన వస్తుందడంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కౌన్సిలర్ మల్లికార్జున మరమత్తు పనులను చేపట్టారు. ట్రాక్టర్ తో పంపును ఏర్పాటు చేసి వేరొక ఛాంబర్ లోకి మురుగునీరును పంపించే ఏర్పాట్లను చేశారు దీంతో కాలనీవాసులు మల్లికార్జున కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us