Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: మేఘవరంలో సంకల్పం కార్యక్రమం పేరిట గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించిన ఎస్సై 2 రఘునాథ రావు

Srikakulam, Srikakulam | Aug 5, 2025
సంతబొమ్మాళి మండలం మేఘవరంలో సంకల్పం కార్యక్రమం పేరిట గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఎస్సై 2 రఘునాథ రావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వీటి పట్ల అవగాహన పరుచుకోవాలని వివరించారు. సెల్ఫోన్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అపరిచిత వ్యక్తులు పంపిన వాట్సాప్లు ఓపెన్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us