Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: మన్సురాబాద్ పెద్ద చెరువు ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకును ప్రసంసించిన కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Sep 7, 2025
మన్సురాబాద్ పెద్దచెరువు ప్రాంగణాన్ని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వినాయక నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వినాయక నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో శ్రమించి నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో అంకితభావంతో పని చేశారని తెలిపారు. అధికారులందరికీ ఆయన ప్రశంసించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us