Download Now Banner

This browser does not support the video element.

జనగాం: షామీర్పేట వద్ద అదుపుతప్పి ఓ బొలెరో వాహనం బోల్తా,పలువురికి గాయాలు

Jangaon, Jangaon | Sep 7, 2025
జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జనగామ మండలంలోని షామీర్పేట వద్దనం అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయలను వారిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ కైకలూరు నుండి సిద్దిపేటకు చేపలు పట్టేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us