జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జనగామ మండలంలోని షామీర్పేట వద్దనం అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయలను వారిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ కైకలూరు నుండి సిద్దిపేటకు చేపలు పట్టేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.