Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు : ఎమ్మెల్యే గండ్ర

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఉదయం 8 గంటలకు అధికారులతో కలిసి అకస్మిక తనికి చేశారు ఎమ్మెల్యే గండ్ర. నిన్న కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థకు గురైన నేపథ్యంలో నేడు తనిఖీ చేసి విద్యార్థులను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులను మందలించారు ఎమ్మెల్యే గండ్ర. విద్యార్థులకు నాణ్యమైన బోజనంతో పాటు నాణ్యమైన నీరు అన్ని సౌకర్యాలు కల్పించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us