Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: చిగిలిలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

India | Aug 20, 2025
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన పై ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన, ఫోన్ ద్వారా ఘటన కు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా తగు చర్యలు చెప్పట్టాలని ఆదేశించారు... స్కూల్ ముగిసిన అనంతరం నీటి కుంటలో ఈత కొట్టెందుకు వెళ్లి ఐదవ తరగతి చదువుతున్న ఆరుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు...
Read More News
T & CPrivacy PolicyContact Us