Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: నారాయణపూర్ గ్రామ శివారులో చెక్ డ్యామ్‌ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అప్జల్ బేగం

Sircilla, Rajanna Sircilla | Aug 22, 2025
చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యామ్ ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారుఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాముల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు ఉపయోగకరమన్నారు ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు పెరుగుతుందని భూమి కూడా కోతకు గురికాకుండా ఆపడం జరుగుతుందన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా ఎంతోమంది జీవ
Read More News
T & CPrivacy PolicyContact Us