Download Now Banner

This browser does not support the video element.

హెచ్ కొట్టాల గ్రామంలో ఆరు ఇళ్ళలో జరిగిన చోరీ ఘటనలో సిసి కెమెరా రికార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Dhone, Nandyal | Sep 12, 2025
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాలలో బుధవారం రాత్రి 6 ఇళ్లల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 15 తులాల బంగారు, 26 తులాల వెండి, రూ.1,92,500 నగదు అపహరించారు. అయితే దొంగలు సీసీ కెమెరాలకు చిక్కారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us