Download Now Banner

This browser does not support the video element.

అధికారులు నాణ్యతతో పాటు పూర్తి స్పష్టత తో అర్జీలు పరిష్కరించాల: అమలాపురం లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

Amalapuram, Konaseema | Sep 8, 2025
అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ నందు జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో మొత్తం 200 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్య పరిష్కారంలో స్పష్టత తప్పని సరని ఆర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు భాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us