పిడుగు పడి యువకుడు మృతి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సత్తుపల్లి పోలీసులు అకాల వర్షం తో పిడుగు పడి యువకుడు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వరాల ప్రకారం. సత్తుపల్లి మండలం పాకల గూడెం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావతు పాషా, కాంతమ్మల దంపతుల రెండోవ కుమారుడు ధారావత్తు చిన్న మహేష్ (28) బుధవారం గ్రామ సమీపం పొలంలో గేదెలు మేపుతుండ గా ఒక్కసారిగా అకాల వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్ళగా అదే సమయంలో ఆకాశం నుంచి పిడుగు సమీపంలో పడి మహేష్ అనే వ్యక్తి మృతి