Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Wanaparthy, Wanaparthy | Sep 5, 2025
శుక్రవారం పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బుచ్చన్న తల్లి అబ్దుల్ అమ్మ అకిస్మికంగా మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కలిగి చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కుమార్ యాదవ్ మాజీ సర్పంచ్ అనంతమ్మ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us