Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: ఆలూరులో వివిధ కేసుల్లో పట్టుబడిన 10 వాహనాలకు వేలం నిర్వహించిన, ఎస్సై మెహబూబ్ భాష

Alur, Kurnool | Aug 25, 2025
ఆలూరు పట్టణంలో వివిధ కేసులలో పట్టుబడిన 10 వాహనాలకు వేలంపాట నిర్వహించడం జరిగిందని, సోమవారం ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు. వాహనాల వేలంలో 11 మంది వేలంలో పాల్గొన్నారు. దాదాపు రూ. 63,800వేల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ఆలూరు తహసిల్దార్ ఆదేశాల మేరకు వాహనాల వేలం నిర్వహించిన పోలీసు అధికారులు
Read More News
T & CPrivacy PolicyContact Us