Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: బంగారుపాళ్యంలోని మొగిలి జంక్షన్ వద్ద టాటా ఏస్, కారు ఢీ, ప్రమాదం నుండి బయటపడ్డ ప్రయాణికులు

Puthalapattu, Chittoor | Aug 22, 2025
టాటా ఏసీ వాహనం కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం 7:30 ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు బంగారుపాళ్యం మండలంలోని మొగిలి జంక్షన్ వద్ద టాటా ఏసీ వాహనం మొగిలి గ్రామం లోపలికి వెళ్లేందుకు డ్రైవర్ జాగ్రత్తగా చూడకుండా రోడ్డు క్రాస్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో టాటా ఏసీ బోల్తా పడింది. డ్రైవర్ కు గోకుడు గాయాలయ్యాయి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us