Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య

Kuppam, Chittoor | Aug 24, 2025
కుప్పం మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అర్బన్ సీఐ శంకరయ్య స్పష్టం చేశారు. ఉత్సవ నిర్వాహకులు మండపాల ఏర్పాటు, ఊరేగింపుల నిర్వహణ కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, https: //ganeshutsav.net నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 80 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us