Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం కారణంగా అమరావతిలోని అమారలింగేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేసిన అర్చకులు

Pedakurapadu, Palnadu | Sep 7, 2025
పల్నాడు జిల్లా,ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమరావతి లోని అమరలింగేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నుండి మూసివేశారు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.సొమవారం ఉదయం వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని అర్చకులు తెలియచేసారు.
Read More News
T & CPrivacy PolicyContact Us