Download Now Banner

This browser does not support the video element.

రెండు తులాల బంగారు గొలుసు పోగొట్టుకున్న గణేష్కు గొలుసు అందజేసి నిజాయితీ చాటుకున్న సత్యసాయి భక్తుడు

Puttaparthi, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వినాయక చవితి సందర్భంగా చెక్కభజన కార్యక్రమంలో రెండు తులాల బంగారు గొలుసు పోగొట్టుకున్న గణేష్కు మంగళవారం మధ్యాహ్నం ఆ చైన్ను అందజేశారు. వరంగల్కు చెందిన సత్యసాయి భక్తుడు కేశవ చంద్ర దొరికిన గొలుసును వినాయక కమిటీకి అప్పగించగా, వారు నిజమైన యజమాని గణేష్కు అప్పగించారు. కేశవ చంద్రను కమిటీ శాలువాతో సన్మానించి సత్యసాయి చిత్రపటాన్ని బహూకరించి అతని నిజాయితీని అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us